Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే జోగి ర‌మేష్, బుద్ధా వెంక‌న్న ఫైట్ పై పోలీస్ యాక్ష‌న్ స్టార్ట్!

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (18:12 IST)
మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నివాసం వద్ద జ‌రిగిన ఘటనపై ఏపీ పోలీసులు యాక్షన్ మొద‌లు పెట్టారు. టీడీపీ నేతలే టార్గెట్‍గా ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేస్తున్నారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నకరికల్లు పీఎస్‍లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం ఘటనలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంపై నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇక టీడీపీ నేతలు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై, నిన్నరాత్రి నుంచి వారి ఇళ్ల వద్దకు వచ్చి పోలీసుల ఆరా తీస్తున్నారు. 
 
తాము ఇచ్చిన ఫిర్యాదుపై యాక్షన్ లేదు కానీ, తిరిగి మాపైనే కేసులు ఎలా నమోదుచేస్తారంటున్న టీడీపీ నేతలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడికి య‌త్నించిన ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పై ఏం యాక్ష‌న్ తీసుకున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ నాయ‌కుడు బుద్ధా వెంక‌న్న‌పై రాళ్ళు విసిరార‌ని, దీనితో ఆయ‌న సొమ్మ‌సిల్లి ప‌డిపోయార‌ని, తిరిగి త‌మ‌పైనే కేసులు పెడుతున్నార‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments