Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం ఆడపడుచులకు చీరలు, పసుపు కుంకుమ: పవన్ నూరేళ్లు చల్లగా వుండాలి (Video)

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (13:35 IST)
పిఠాపురం శ్రీపాదగయ పురుహూతికా అమ్మవారి క్షేత్రంలో శుక్రవారం పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యామ్ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం 12 వేల చీరలు, పసుపు కుంకుమను ఆయన అందజేశారు. దీంతో పిఠాపురం మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నారు. ఇంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొని అమ్మవారి సమక్షంలో చీర, పసుపు, కుంకుమ అందుకోవడం జరిగిందని తెలిపారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments