Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం ఆడపడుచులకు చీరలు, పసుపు కుంకుమ: పవన్ నూరేళ్లు చల్లగా వుండాలి (Video)

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (13:35 IST)
పిఠాపురం శ్రీపాదగయ పురుహూతికా అమ్మవారి క్షేత్రంలో శుక్రవారం పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యామ్ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం 12 వేల చీరలు, పసుపు కుంకుమను ఆయన అందజేశారు. దీంతో పిఠాపురం మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నారు. ఇంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొని అమ్మవారి సమక్షంలో చీర, పసుపు, కుంకుమ అందుకోవడం జరిగిందని తెలిపారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments