Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం ఆడపడుచులకు చీరలు, పసుపు కుంకుమ: పవన్ నూరేళ్లు చల్లగా వుండాలి (Video)

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (13:35 IST)
పిఠాపురం శ్రీపాదగయ పురుహూతికా అమ్మవారి క్షేత్రంలో శుక్రవారం పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యామ్ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం 12 వేల చీరలు, పసుపు కుంకుమను ఆయన అందజేశారు. దీంతో పిఠాపురం మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నారు. ఇంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొని అమ్మవారి సమక్షంలో చీర, పసుపు, కుంకుమ అందుకోవడం జరిగిందని తెలిపారు. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ బాలీవుడ్ స్టార్ హీరోల ఆస్తులు విలువ ఎంత?

హైదరాబాద్‌కు చేరిన జైత్వానీ కాదంబరి.. పోలీసుల సెక్యూరిటీతో విజయవాడకు..

కోర్టు రూమ్ డ్రామాతో తక్కువ సినిమాలు వచ్చాయి, ఉద్వేగం బెస్ట్ చిత్రం అవుతుంది : రామ్ గోపాల్ వర్మ

తెలుగు భాష, సంస్కృతికి వెలుగు తేవాలనే ఎన్.టి. ఆర్.తో చిత్రం చేస్తున్నా : వైవిఎస్ చౌదరి

ఎన్నా స్పీడ్ తలా! 234 కిమీ వేగంతో హీరో అజిత్ డ్రైవింగ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

నేతితో వంకాయ వేపుడు ఎలా?

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

లెమన్ గ్రాస్ టీ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రభుత్వం తరపున తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహించాలి.. డాక్టర్ నూనె అంకమ్మ రావు

తర్వాతి కథనం
Show comments