Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురం: ఏలేరు సుద్దగడ్డ వద్ద బ్రిడ్జి నిర్మాణం.. పవన్‌ను దేవుడంటున్న ప్రజలు (video)

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (13:07 IST)
Pithapuram
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తున్నారు. ల్లప్రోలు లో ఏలేరు, సుద్దగడ్డ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఏలేరు సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తానని.. ఏలేరును వరదాయినిగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన వాగ్ధానాన్ని పవన్ కాపాడారు. 
 
ఇందులో భాగంగా గొల్లప్రోలు దగ్గర ఏలేరు సుద్దగడ్డ వల్ల ముంపుకు గురవుతున్న ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఇదే కాకుండా పిఠాపురంలో అభివృద్ధిని పవన్ కల్యాణ్ పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులకు పవన్ కల్యాణ్‌పై అభిమానం మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను దేవుడు అంటూ స్థానికులు, ప్రజలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments