Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెక్కడికీ వెళ్లలేదు... మీ అధికారం శాశ్వతం కాదు... పిన్నెల్లి

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (17:02 IST)
మాచర్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తాను అజ్ఞాతంలోకి వెళ్లానన్న వార్తలను ఖండిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక కొంతమంది టీడీపీ నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. 
 
తెదేపా నాయకుల దుష్ప్రచారాన్ని తాను ఇప్పటికే ఉన్నతాధికారులతో చెప్పినట్లు వెల్లడించారు. తాను పోలీసు అధికారులకు చెప్పిన దానిపై న్యాయం జరుగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని అని అన్నారు. అధికారంలో ఇవాళ వారున్నారు, అది శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని అన్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments