Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న బండ్లగణేష్: చిరుతో సినిమా తీస్తా..

Webdunia
మంగళవారం, 26 మే 2015 (19:34 IST)
ప్రముఖ నిర్మాత బండ్లగణేష్ కొత్త అవతారమెత్తారు. టాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల విచ్చేశారు. తలనీలాలు సమర్పించి, నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం, ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రతిసారి కొత్త శక్తి లభిస్తుందని తెలిపారు. ఇక్కడకు వచ్చి వెళితే, విజయాలు సిద్ధిస్తాయని చెప్పుకొచ్చారు. 
 
ఇక, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం తర్వాత ఆయనతో ఏమైనా సినిమా చేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. తప్పకుండా చేస్తానని బదులిచ్చారు. ప్రస్తుతం చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయని గణేశ్ వివరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments