Webdunia - Bharat's app for daily news and videos

Install App

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

సెల్వి
గురువారం, 27 మార్చి 2025 (21:50 IST)
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా వాయిదా పడుతున్న పోలవరం ప్రాజెక్టును ఈ పదవీకాలం చివరి నాటికి పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా, ఆయన క్షేత్రస్థాయిలో పోలవరం నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. 
 
పనులు శరవేగంగా ముందుకు సాగేలా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తుంచారు. ఇందులో భాగంగా చంద్రబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి నిర్మాణ కార్యకలాపాలను పరిశీలించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.."పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం మన బాధ్యత. గత ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత 9 నెలల్లో, ఎక్కడా అవినీతి లేకుండా రూ. 829 కోట్లను నిర్వాసిత ప్రజల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసిన ఘనత మన సంకీర్ణ ప్రభుత్వానికి ఉంది." బాబు పేర్కొన్నారు.
 
2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును తన ప్రభుత్వం పూర్తి చేస్తుందని చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ సమయంలోనే నిర్వాసితులకు ప్యాకేజీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏపీ సీఎం చంద్రబాబు పనులను పర్యవేక్షిస్తున్న చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments