Webdunia - Bharat's app for daily news and videos

Install App

Perni Nani: పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు..

సెల్వి
సోమవారం, 30 డిశెంబరు 2024 (17:11 IST)
Perni Nani wife
గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైన ఘటనలో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. మొదట్లో 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు సమాచారం అందడంతో అధికారులు రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. తదుపరి పరిశోధనల్లో అదనపు బియ్యం బస్తాలు మాయమైనట్లు తేలడంతో మొత్తం కొరత 378 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 
 
ఇకపోతే..వైసీపీ నేత పేర్ని నాని వ్యవహారంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం మాయమైంది నిజం. డబ్బులు కట్టింది వాస్తవం. డబ్బులు కట్టేశాం అంటే ఎలా? కుదురుతుందని ప్రశ్నించారు. తప్పు జరిగింది కాబట్టే కేసు పెట్టారు. 
 
ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోడౌన్ పెట్టింది ఎవరు..? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా? మేము ఆడవాళ్లను కేసులో ఇరికించలేదే. ఆయన చేసిన తప్పుకు వాళ్ల ఇంట్లోవాళ్లను వీధిలోకి తెచ్చారు అంటూ పవన్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments