Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను చూసేందుకు కాదు హీరో, హీరోయిన్లను చూసేందుకే... జేసీ

వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (20:34 IST)
వైఎస్ఆర్ సి.పి అధినేత జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్ల కులానికే తీరని మచ్చ ఏర్పడుతోందన్నారు ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి. జగన్ కారణంగా రెడ్లకు ఉన్న విలువ కాస్తా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వై.ఎస్.జగన్ రాజకీయాలు మాని మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగితే బాగుంటుందని సలహా ఇచ్చారు. 
 
2019 సంవత్సరంలో రాజకీయాల నుంచే తను తప్పుకుంటున్నాననీ.. తనకు రాజకీయాల్లో ఉండాల్సిన పని ఇక లేదన్నారు జెసీ దివాకర్ రెడ్డి. వై.ఎస్.జగన్ పాదయాత్రకు వేలాదిమంది వస్తున్నారని మీడియా జె.సి.ని ప్రశ్నించగా హీరోలు, హీరోయిన్లు ఎవరు వచ్చినా జనం చూసేందుకు వస్తారు. అంతేతప్ప జగన్‌కు ఏదో ప్రజాదరణ ఉందని అనుకోవడంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments