Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుడుగట్టిన స్మగ్లర్లపై ఐదు మందిపై పిడి యాక్టు

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (20:32 IST)
ఎర్రదొంగలపై తిరుపతి పోలీసులు పిడికిలి బిగించారు. ఐదు మందిపై పిడి యాక్టు నమోదు చేశారు. ఇటు పోలీసులకు ఎర్ర దొంగలకు మధ్యన నిత్యం సంగ్రామమే జరుగుతోంది. అటవీశాఖ సిబ్బంది, అధికారులపై తిరగబడుతున్న ఎర్రదొంగల ఆట కట్టించడానికి పోలీసులు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారు. అయినా సరే స్మగ్లింగున కొనసాగిస్తూ వివిద కేసులలో ముద్దాయిలుగా ఉన్నవారిని గుర్తించి జిల్లా కలెక్టర్ కు పంపారు. 
 
ఆయన అనుమతితో తిరుపతి పోలీసులు కరకంబాడీకి చెందిన చిర్ల రాజేష్ (25) ఇతనిపై 5 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు ఉణ్నాయి. బత్తిని తిరుమల (24) తమిళనాడు చెందిన ఇతనిపై తిరువళ్ళూరులో 5 కేసులు నమొదయ్యాయి. వేలూరుకు చెందిన తంగవేలు (30)పై ఐదు కేసులు ఉన్నాయి. 
 
అలాగే తిరువళ్ళూరుకు చెందిన వెంకటేశన్ పై నాలుగు, మంగళంకు చెందిన అశోక్ కుమార్ రెడ్డి(33)పై ఆరు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాలు కరుడుగట్టిన స్మగ్లర్లుగా ముద్రపడిన వీరిని పోలీసులు పట్టుకుని రాజమండ్రి జైలుకు తరలించినట్లు తిరుపతి అదనపు ఎస్పీ త్రిమూర్తులు తెలిపారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments