Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు కష్టాలు: మోడీ మారు వేషంలో వచ్చి.. ఇడ్లీతిని.. టీతాగి చూడాలి.. కష్టమేమిటో

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే.. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా బయటకు వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఓ బ్యాంక్ ఖాతాదారుడు

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (09:40 IST)
ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే.. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా బయటకు వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఓ బ్యాంక్ ఖాతాదారుడు డిమాండ్ చేశాడు. బ్యాంక్ క్యూలో ఉదయం నుంచి కొన్ని గంటలపాటు నిలబడితే తనకు 5 వేల రూపాయలు ఇచ్చారని.. మరికొంత మంది ఖాతాదారులకు ఆమాత్రం దక్కలేదని సదరు ఖాతాదారుడు తెలిపారు. 
 
కొత్త నోటు రూ.2 వేల రూపాయలకు చిల్లర దొరకడం లేదని.. బ్యాంకుల్లో సరిపడా నగదు ఇవ్వట్లేదంటూ బ్యాంకు ఖాతాదారులు వాపోతున్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో సదరు ఖాతాదారుడు మాట్లాడుతూ.. మోడీ ప్రధాన మంత్రి హోదాలో కాకుండా.. మారువేషంలో ఓ సామాన్యుడిగా.. హోటల్‌కు వెళ్లి ఇడ్లీ తిని, ప్రధాన హోదాలో కాకుండా బిల్లు చెల్లించేందుకు రెండు వేల రూపాయల నోటు ఇవ్వాలని చెప్పాడు. అప్పుడు మోడీకి చిల్లర ఇస్తారో లేదో చెప్పాలంటూ సదరు ఖాతా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments