Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూ సమీకరణపై చర్చ.. సీఎంతో పవన్ సమావేశం..!

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (11:34 IST)
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడితో, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హైదరాబాదులో ఆదివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో నవ్యాంధ్ర రాజధాని కోసం జరుగుతున్న భూ సమీకరణపై సీఎం వద్ద పవన్ ప్రస్తావించినట్టు సమాచారం.
 
ఈ సందర్భంగా ఇరువురు భూ సమీకరణపై చర్చలు జరిపారట. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములను లాక్కుంటోందని జనసేన కార్యకర్తలు ఇటీవల ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో ఆదివారం బాబుతో పవన్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. భూ సమీకరణతో పాటు కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే, సాధారణ బడ్జెట్లు, తాజా రాజకీయ పరిణామాలపైనా వారిద్దరూ ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments