Webdunia - Bharat's app for daily news and videos

Install App

'విద్యలేనివాడు విద్వాంసుల వద్ద ఉన్నంత మాత్రాన'.. వేమన విగ్రహం మార్పుపై పవన్ ట్వీట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (10:08 IST)
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో యోగి వేమన విగ్రహాన్ని వైకాపా ప్రభుత్వం తొలగించింది. పైగా, స్థానంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు. యోగి వేమన విగ్రహాన్ని తీసుకెళ్లి క్యాంపస్ బయటు ప్రధాన ముఖ ద్వారం వద్ద పెట్టారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వైకాపా ప్రభుత్వం ఏవేమీ పట్టించుకోలేదు. 
 
దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. "విష వృక్షమైన ముష్టి అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంలో లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు ఏరకంగానూ సంఘానికి ఉపయోగపడడు. పైగా హాని కూడా చేస్తాడు" అనే భావం వచ్చేలా ఉండే యోగి వేమన పద్యాన్ని పోస్ట్ చేశారు. 
 
అలాగే, "విద్య లేనివాడు విద్యాంసుల దగ్గర ఉన్నంతమాత్రాన వాడు ఎప్పటికీ విద్యాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా"అ అంటూ మరో పద్యాన్ని, తాత్పర్యాన్ని కూడా పోస్ట్ చేశారు. దీంతోపాటు యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం స్థానంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారంటూ వార్తా కథనాన్ని జత చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments