Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కడప జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ - సిద్ధవటంలో రచ్చబండ

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (07:43 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేలా ప్రవేశపెట్టిన జనసేన ఆసరా పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ చెక్కులను పవన్ కళ్యాణ్ బాధితులకు స్వయంగా అందజేయనున్నారు. 
 
కాగా, ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశ్యంతో కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్రలో భాగంగా, ఆయన శనివారం జిల్లాలోని సిద్ధవటం పర్యటనకు వెళ్లనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments