Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు ఫీవర్ - జనవాణి రద్దు

Webdunia
బుధవారం, 20 జులై 2022 (19:37 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు ఒక వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఫలితంగా ఆయన తన ఇంటికే పరిమితంకానున్నారు. ఈ కారణంగా వచ్చే ఆదివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు అయింది. 
 
ఇటీవల జనవాణి కార్యక్రమంలో భాగంగా, ఉభయగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ స్వలంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు కూడా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. 
 
అందువల్ల జూలై 24వ తేదీతో పాటు 31వ తేదీల్లో జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments