లాంచీ ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన.. ఏమన్నారంటే...

గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు.

Webdunia
బుధవారం, 16 మే 2018 (10:57 IST)
గోదావరిలో లాంచీ మునిగిన సంఘటనలో గల్లంతైన వారి కోసం మొత్తం 20కి పైగా పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ప్రయాణికులతో వస్తున్న లాంచీ మునిగి దాదాపు 45 మంది వరకు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
 
అలాగే భారీ క్రేన్ల సాయంతో లాంచీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేగాక నేవీ, ఎన్డీఆర్ఎప్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇదిలావుంటే లాంచీ మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం 20 పడవలతో గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
 
ఇదిలావుండగా, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పందించారు. లాంచీ ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలవాలని పవన్‌ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments