Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాయి గూండాలు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు.. జాగ్రత్త: పవన్ కల్యాణ్

సెల్వి
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (09:14 IST)
Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నాయకులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అందరినీ కలవాలని తన కోరికను వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రజలు.. ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలని పవన్ చెప్పారు.
 
అయితే ప్రోటోకాల్ పాటించడం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ప్రోటోకాల్‌ను పాటించడంలో విఫలమైతే సమస్యలు తలెత్తుతాయని పవన్ పేర్కొన్నారు.ఇటీవల తనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చినప్పుడు, వారిలో కిరాయి గూండాలు చొరబడి భద్రతా సిబ్బందిపై పలుచని బ్లేడ్లతో దాడి చేశారని, తనపై కూడా దాడి చేశారని పవన్ వెల్లడించారు. 
 
పిఠాపురంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని పవన్ ఫైర్ అయ్యారు. అందువల్ల అందరినీ కలవడం కష్టంగా మారిందని వివరించారు. ప్రత్యర్థి పార్టీ వ్యూహాలు అందరికీ తెలిసిందే కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments