Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని ప్రాంతానికి పవన్ కళ్యాణ్... రైతులతో ముఖాముఖి

Webdunia
బుధవారం, 4 మార్చి 2015 (20:53 IST)
గుంటూరు జిల్లా ప్రాంతాలు ఉండవల్లి, ఎర్రజెర్ల, బేతంపూడి, తుళ్లూరు గ్రామ రైతులతో ముఖాముఖి పాల్గొని అక్కడి ప్రాంతాలలో పర్యటించేందుకు జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు రానున్నారు.  రాజధాని భూసేకరణ వ్యవహారంలో రైతులు ఆందోళన చేపట్టిన నేపధ్యంలో పవన్ పర్యటించనున్నారు. 

 
పవన్ కళ్యాణ్ రేపు హైదరాబాదులో ఉదయం 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లి చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడుతారు. అనంతరం మిగిలిన ప్రాంతాలలోనూ పర్యటిస్తారు. తమకు న్యాయం చేయాలంటూ గతవారం రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తూ జనసేన పార్టీ బ్యానర్లను పట్టుకుని పవన్ కళ్యాణ్ తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments