Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు...?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (08:17 IST)
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. తన స్నేహితుడైన త్రివిక్రమ్‌తో కలిసి ఆయన స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. 
 
మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో పోసాని కృష్ణ మురళి ప్రెస్‌మీట్ ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్‌ఫై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రెస్‌క్లబ్ దగ్గరికి చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. 
 
ఒకానొక సమయంలో అక్కడి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను అదుపులోకి తీసుకొని, పోసానిని తమ వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకెళ్లడం జరిగింది. పోసాని సైతం పవన్ కళ్యాణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అతని ఫ్యాన్స్ వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనకి ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ కారణమని పోసాని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments