Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ రహస్య పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్. జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయంలో ఆయన ఈ ప్రత్యేక పూజలు చేశారు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (13:10 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ రహస్య పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్. జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయంలో ఆయన ఈ ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంట నుంచి 4.30 గంటల వరకు ఈ పూజలు చేసినట్టు సమాచారం. ఈ ప్రత్యేక పూజల్లో భాగంగా వివిధ రకాల అభిషేకాలు, యాగాలు చేసినట్టు తెలుస్తోంది.
 
ఈ ప్రత్యేక పూజల వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పవన్.. అసలు రహస్య పూజలు ఎందుకు చేశారన్న విషయం తెలియరాలేదు. పైగా, పవన్ కళ్యాణ్ వెంట ఇంకెవరైనా ఉన్నారా? లేక ఆయన ఒక్కరే పూజారులతో వెళ్లి చేశారా అన్నది తెలియాల్సివుంది. 
 
ఇదిలావుంటే, గతంలో ఇదే ఆలయంలో పవన్ కళ్యాణ్ తాంత్రిక పూజలు చేశారని.. సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ తాంత్రిక పూజల నిర్వహణపై అపుడు రాజకీయ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా చానెళ్లు అయితే, ప్రత్యేక చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించాయి కూడా. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments