Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఐవీఆర్
శనివారం, 8 జూన్ 2024 (20:24 IST)
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి పార్థివ దేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి కుటుంబ సభ్యులు శ్రీ కిరణ్, శ్రీమతి శైలజా కిరణ్, శ్రీమతి విజయేశ్వరిలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత ఆయనను వచ్చి కలుసుకుందామని అనుకున్నట్లు చెప్పారు.
 
ఐతే ఇంతలోనే ఈ విషాదం జరిగిందని అన్నారు. ఆయనను క్షోభకు గురి చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో లేవని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు పవన్ కల్యాణ్. పవన్ వెంట శ్రీ రామోజీ రావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, నిర్మాత శ్రీ సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments