Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఐవీఆర్
శనివారం, 8 జూన్ 2024 (20:24 IST)
పద్మవిభూషణ్ రామోజీ రావు గారి పార్థివ దేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. రామోజీ రావు గారి కుటుంబ సభ్యులు శ్రీ కిరణ్, శ్రీమతి శైలజా కిరణ్, శ్రీమతి విజయేశ్వరిలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత ఆయనను వచ్చి కలుసుకుందామని అనుకున్నట్లు చెప్పారు.
 
ఐతే ఇంతలోనే ఈ విషాదం జరిగిందని అన్నారు. ఆయనను క్షోభకు గురి చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో లేవని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు పవన్ కల్యాణ్. పవన్ వెంట శ్రీ రామోజీ రావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వారిలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, నిర్మాత శ్రీ సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments