Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఉప ఎన్నికలు.. తిరుపతి జనసేన అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.. పవన్

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:36 IST)
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. దీంతో గ్రామంలో తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తిరుపతి జనసేన అభ్యర్థికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో తిరుపతి బై పోల్‌లో ఎవరు పోటీ చేయాలనే అంశం మీద ఇంకా ఒక క్లారిటీ రాలేదంటున్నారు. తాజాగా తిరుపతి పర్యటనకు వెళ్లిన ఆయన తిరుపతి బైపోల్ అభ్యర్ధి మీద కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనేది ఇంకా ఫైనల్ కాలేదని, మరో రెండు మూడు సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు. ఢిల్లీ స్థాయిలో మరోసారి చర్చించిన తర్వాతే అభ్యర్థిపై స్పష్టత వస్తుందని పవన్ పేర్కొన్నారు. 
 
అయితే జనసేన నుంచి అభ్యర్థిని పెట్టాలని క్యాడర్ గట్టిగా అడుగుతుందని ఒకవేళ జనసేన తరపున అభ్యర్థి బరిలోకి దిగితే తాను ఏడు నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని పవన్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments