Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు నీ బాధ తీరుస్తా - తర్వాత సంగతి తర్వాత : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (11:39 IST)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఓ వికలాంగుడి కష్టాలు ఆలకించిన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆ వికలాంగుడు.. అన్నా నువ్వు సీఎం కావాలన్నా అని కోరగా... ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత అని సమాధానమిచ్చారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఆయన శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు వేదన విని చలించిపోయారు. పెన్షన్ అందలేదని, బతుకు దుర్భరంగా మారిందని వీల్ చెయిర్‌లో కూర్చొన్న ఆ దివ్యాంగుడు పవన్ దృష్టికి తెచ్చారు. ఆ దివ్యాంగుడి బాధలు విని చలించిపోయిన పవన్ కళ్యాణ్ అతడిని హత్తుకుని తప్పకుంటా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆ దివ్యాంగుడు నువ్వు సీఎం కావాలన్నా అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అందుకు ఆ పవన్ స్పందిస్తూ, ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత.. అంటూ బదులిచ్చి, అక్కడ నుంచి పవన్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments