ముందు నీ బాధ తీరుస్తా - తర్వాత సంగతి తర్వాత : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (11:39 IST)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఓ వికలాంగుడి కష్టాలు ఆలకించిన జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆ వికలాంగుడు.. అన్నా నువ్వు సీఎం కావాలన్నా అని కోరగా... ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత అని సమాధానమిచ్చారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఆయన శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడు వేదన విని చలించిపోయారు. పెన్షన్ అందలేదని, బతుకు దుర్భరంగా మారిందని వీల్ చెయిర్‌లో కూర్చొన్న ఆ దివ్యాంగుడు పవన్ దృష్టికి తెచ్చారు. ఆ దివ్యాంగుడి బాధలు విని చలించిపోయిన పవన్ కళ్యాణ్ అతడిని హత్తుకుని తప్పకుంటా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆ దివ్యాంగుడు నువ్వు సీఎం కావాలన్నా అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అందుకు ఆ పవన్ స్పందిస్తూ, ముందు నీ బాధ తీరుస్తా.. తర్వాత సంగతి తర్వాత.. అంటూ బదులిచ్చి, అక్కడ నుంచి పవన్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments