Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీ ప్రస్థానం... 27న తిరుపతిలో తొలి బహిరంగ సభ

జనసేన పార్టీ ఆధ్వర్యంలో తొలి బహిరంగ సభ జరుగనుంది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో తన అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2016 (13:15 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో తొలి బహిరంగ సభ జరుగనుంది. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో తన అభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన విషయంతెల్సిందే. 
 
మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్... తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారిని ఒక సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నారు. శుక్రవారం కూడా అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి తన గదికే పరిమితమయ్యారు. ఆయన ఏ ఒక్కరినీ కలువకుండా ఉన్నారు. 
 
ఈనేపథ్యంలో శనివారం తిరుపతిలో బహిరంగ సభకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు స్థానిక స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇకపై క్రీయాశీలకంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments