Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ (video)

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (13:51 IST)
Pawan kalyan
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైకాపా నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. వెంటనే వైకాపా మంత్రులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
తాజాగా బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు.. ఏపీలో ప్రభుత్వ తీరు, అభివృద్ధిపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వైస్సార్సీపీ నేతలు హరీష్ రావుతో పాటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అతి దారుణ వ్యాఖ్యలు చేశారు. వీరి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తెలంగాణ ప్రజలు వైకాపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైకాపా మంత్రులపై ఫైర్ అయ్యారు. హరీశ్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని… కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్ణకరమని పవన్ చెప్పారు.  ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే వైస్సార్సీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments