Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీ వారు కాదు: పవన్ కళ్యాణ్

నా దీక్ష రాజకీయ గుర్తింపు కోసం కాదు. రాజకీయంగా గుర్తింపు కావాలంటే మీకు మద్దతు ఇచ్చేవాడిని కాదు అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళంలో భారత మాతా వెలిసిందని ప్రజల్లో చైతన్యం వస్తే పాలకుల్ని తన్ని తన్ని కొడతారని విమర్శించార

Webdunia
శనివారం, 26 మే 2018 (21:49 IST)
నా దీక్ష రాజకీయ గుర్తింపు కోసం కాదు. రాజకీయంగా గుర్తింపు కావాలంటే మీకు మద్దతు ఇచ్చేవాడిని కాదు అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళంలో భారత మాతా వెలిసిందని ప్రజల్లో చైతన్యం వస్తే పాలకుల్ని తన్ని తన్ని కొడతారని విమర్శించారు. సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలు పరిష్కరించవచ్చు. కానీ నిజజీవితంలో అలా కాదు. 
 
సినిమాలు వదులుకొని రావటం నాకు సరదా కాదు.. ప్రజలకు సేవ చేయడం కోసం, సామాజిక రాజకీయ చైతన్యం కోసం వచ్చాను అన్నారు. ఎన్నో మార్పులు టిడిపి సర్కార్ తెస్తుంది అనుకుని ఆశపడ్డాను. కాని ఆశించింది జరగలేదన్నారు. తెలుగు ప్రజలు అంటే తెలుగుదేశం కాదు అని తెలుగుదేశం పార్టీ వారు తెలుసుకోవాలన్నారు.
 
ముఖం మీద చిరునవ్వు నవ్వి వెనక నుంచి వెన్నుపోటు అంటే ఒప్పుకోమని తెలియజేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కుమ్ములాటల మధ్య ప్రజలను బలి చేయొద్దు అని చెప్పారు. 
ప్రజల బాగు.. జనసేన బాగు అని నినదించారు పవన్ కళ్యాణ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments