Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు.. బాధ్యతను మాత్రమే గుర్తు చేశా: పవన్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (11:24 IST)
నవ్యాంధ్ర రాజధాని భూముల విషయంలో తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని బాధ్యతను మాత్రమే గుర్తు చేశానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగని దిగజారుడు రాజకీయాలకు పాల్పడనన్నారు. ప్రజలు పిలిస్తేనే తాను రాజధాని ప్రాంతానికి వెళ్లానని చెప్పారు. అసలు పెద్ద మనుషల ఒప్పందాన్ని సరిగా అమలు చేయనందునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు. 
 
అన్యాయం జరిగిందని చెప్పానని, సమాజానికి ప్రశాంతత కల్పించాలని కోరానని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని మోదీకి అప్పుడే చెప్పానన్నారు. విభజన సమయంలోనే నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలసి సమస్యలు వివరించానన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments