Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న జనసేనాని

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (15:57 IST)
విజయదశమని పండుగను పురస్కరించుకుని అక్టోబరు ఐదో తేదీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం చైతన్య రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది ఈ నెల 26వ తేదీకి పూర్తి స్థాయిలో సిద్ధంకానుంది. ఈ యాత్ర జరిగినన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఈ బస్సులోనే ఉంటారు. అందువల్ల అందుకు తగినట్టుగా ఇందులో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. 
 
అయితే, ఈ యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఈ నెల 18వ తేదీన అధికారికంకా ప్రకటిస్తారు. అలాగే, యాత్ర ఎన్ని విడతలుగా జరగాల్సి, ఏయే మార్గాలను కలపాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం తర్వాత  అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments