Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు యాత్రకు సిద్ధమవుతున్న జనసేనాని

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (15:57 IST)
విజయదశమని పండుగను పురస్కరించుకుని అక్టోబరు ఐదో తేదీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం చైతన్య రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది ఈ నెల 26వ తేదీకి పూర్తి స్థాయిలో సిద్ధంకానుంది. ఈ యాత్ర జరిగినన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఈ బస్సులోనే ఉంటారు. అందువల్ల అందుకు తగినట్టుగా ఇందులో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. 
 
అయితే, ఈ యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందన్న విషయాన్ని ఈ నెల 18వ తేదీన అధికారికంకా ప్రకటిస్తారు. అలాగే, యాత్ర ఎన్ని విడతలుగా జరగాల్సి, ఏయే మార్గాలను కలపాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీన మంగళగిరిలో జనసేన పార్టీ నేతలతో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం తర్వాత  అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments