Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటం గ్రామ పంచాయతీకి పవన్ కళ్యాణ్ విరాళం రూ.50 లక్షలు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (21:24 IST)
జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు సంపూర్ణ సహకారాలు అందించిన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటించారు. 
 
"కొదమ సింహాల్లాంటి జనసైనికులు, ఆడబెబ్బులి వంటి వీర మహిళలకు శుభాభినందనలు. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు మందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సభ పెట్టుకోండి అని సహకరించిన మీకు ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరపున రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను. 
 
అలాగే, సభ నిర్వహణకు అనుమతిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చేసిన పోలీసులకు అధికారులకు నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్ళకు, తోటి 'భీమ్లా నాయక్‌'లైన మా ఎస్ఐలకు, మీ అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments