TVK Vijay: కరూర్ తొక్కిసలాట దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్- భరించలేకపోతున్నాన్న విజయ్

సెల్వి
శనివారం, 27 సెప్టెంబరు 2025 (23:57 IST)
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు కరూరులో టీవీకే అధినేత విజయ్ ప్రచారంతో ఏర్పడిన తొక్కిసలాట సంఘటన దురదృష్టకరమని తెలిపారు. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారని తెలిసి నేను షాక్ అయ్యాను.
 
మరణించినవారిలో ఆరుగురు పిల్లలు వున్నారనే విషయం తెలుసుకుని ఆవేదనకు గురైయ్యాను. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారికి ఉత్తమ వైద్య చికిత్సను అందించాలని కోరుతున్నట్లు పవన్ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. 
 
అలాగే ఈ ఘటనపై సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కరూర్ నుంచి తిరుచ్చి మార్గంగా చెన్నైకి చేరుకున్న టీవీకే చీఫ్, నటుడు విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు. మనోవేదనలో మునిగిపోయాను. భరించలేని బాధతో మాటలు రావట్లేదు. 
Vijay
 
కరూర్‌లో మరణించిన నా సోదరీసోదరీమణుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరలో కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments