Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ జగన్ జివిఎల్ శని గ్రహాలు: కొల్లు రవీంద్ర

ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అన

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (13:05 IST)
ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అనీ, అందుకే ఆంధ్రాలో కంటే  తెలంగాణలోనే ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.
 
ఇక వైఎస్ జగన్ పాదయాత్రను క్యాట్ వాక్ అంటూ అభివర్ణించారు. జీవిఎల్‌ని కమెడీయన్‌గా పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ త్రిమూర్తులు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ ముగ్గురి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రజలు నవగ్రహాలకు పూజలు చేయాలంటూ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత ఏపీలో అవినీతి జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments