Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ జగన్ జివిఎల్ శని గ్రహాలు: కొల్లు రవీంద్ర

ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అన

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (13:05 IST)
ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అనీ, అందుకే ఆంధ్రాలో కంటే  తెలంగాణలోనే ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.
 
ఇక వైఎస్ జగన్ పాదయాత్రను క్యాట్ వాక్ అంటూ అభివర్ణించారు. జీవిఎల్‌ని కమెడీయన్‌గా పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ త్రిమూర్తులు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ ముగ్గురి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రజలు నవగ్రహాలకు పూజలు చేయాలంటూ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత ఏపీలో అవినీతి జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments