Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై పవన్- బాలయ్య.. ఫ్యాన్స్ ఖుషీ

సెల్వి
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (20:32 IST)
pawan_balakrishna
తెలుగుదేశం, జనసేన కూటమికి స్టార్ క్యాంపెయినర్లు అయిన పవన్ కళ్యాణ్-నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెంలో జరిగిన భారీ రాజకీయ సమావేశంలో వేదికను పంచుకున్నారు. పవన్, బాలకృష్ణ కలిసి నిలబడిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బాలకృష్ణ తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి వేదికపైకి రాగా, పవన్ తన కుర్చీలోంచి లేచి బాలకృష్ణ వైపుకు వెళ్లి పక్కనే నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సీన్ జనసేన-తెలుగుదేశం ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ఈ ఘటనపై బాలకృష్ణ చాలా పాజిటివ్‌గా స్పందించడంతో పవన్‌తో పాటు ఆయన కూడా ఎనర్జీగా కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments