Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం: పవన్ సంకల్పం

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:27 IST)
దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకొనేందుకు శుక్రవారం సాయంత్రం 5గంటల 30నిమిషాలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శ్రీకారం చుట్టారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ స‌మీపంలోని శంక‌రాప‌ల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో శుక్ర‌వారం సాయంత్రం దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు.

ధర్మాన్ని రక్షించుకొనే దిశగా అందరూ అడుగులు వేయాలని పవన్ ఆకాంక్షించారు. ‘‘సాయంత్రం 5.30-6.30 మధ్య సంధ్యా సమయంలో మత సామరస్యం కోసం, ధర్మపరిరక్షణ కోసం దీపాలు వెలిగించండి.

సమస్యను, అన్యాయాన్ని అర్థం చేసుకోగల శక్తి మహిళలకు ఉంది. అందుకే ధర్మ పరిరక్షణకు, మత సామరస్యాన్ని కాపాడేందుకు మహిళలు మందుకు రావాలి’’ అని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments