Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులో పొగలు.. ప్రాణభయంతో ప్రయాణికుల పరుగో పరుగు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుండి దట్టమైన పగలు ఒక్కసారిగా వచ్చాయి. ఈ బస్సు ధవళేశ్వరం వంతెనపై వెళుతుండగా పొగలు వచ్చాయి. 
 
బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో పొగలు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. పొగలు వచ్చిన విషయాన్ని గమనించిన డ్రైవర్‌ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు వెంటనే కిందికి పరుగులు తీశారు. దీంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments