Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు : రైలు బోగీలో మంటలు... విద్రోహ చర్యగా అనుమానం!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (21:10 IST)
ఇటీవల నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌‌లో చెన్నై నుంచి బిట్రగుంట వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలు మంటల్లో మాడి మసికావడం వెనుక విద్రోహుల హస్తం ఉండవచ్చని ఫోరెన్సిక్ నిపుణులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బోగీలను శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. 
 
ఈ పరిశీలనలో ఓ రైలు బోగీ మధ్యలో పెద్ద రంధ్రం చేసి ఉండటాన్ని వారు గుర్తించారు. దీంతో, ప్రమాదానికి కారణం షార్ట్‌ సర్క్యూట్‌ కాదని, విద్రోహ చర్యేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోగా, ప్రాణనష్టం ఏమీ జరగలేదు. స్టేషన్‌ ఫ్లాట్ ఫాంకు సమీపిస్తున్న సమయంలో బోగీ నుంచి మంటలు చెలరేగిన విషయం తెల్సిందే. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments