Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనయుడికి కాకపోతే తండ్రికి... జగనన్న షాక్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:24 IST)
ఎన్నికల జోరు ఊపందుకొంటున్న వేళ... రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆశావహులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పర్చూరు సీటు ఆశించి ఇటీవలి కాలంలో వైకాపాలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌లలో, దగ్గుబాటి హితేష్‌కు జగనన్న తన స్టైల్ ఫ్యాన్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 
 
హితేష్‌ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ టికెట్‌ ఇచ్చే విషయంలో జగన్‌ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పర్చూరు వైకాపా అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును రంగంలోకి దించబోతున్నట్లు కూడా అనధికారిక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగా మరి... తనయుడికి కాకపోతే తండ్రికి... ఏ పదవైనా... ఏమైనా అటు తిరిగీ... ఇటు తిరిగీ కుటుంబం దాటిపోకుండా ఉంటే చాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments