Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం: రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (19:01 IST)
స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
 
ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు. త్వరలో సీఎస్‌, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
 
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్. ఆలయ మర్యాదలతో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments