Webdunia - Bharat's app for daily news and videos

Install App

నియోజకవర్గ అభివృద్థి కోసం తెదేపాలో చేరుతున్నా : అమర్నాథ్ రెడ్డి

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (13:31 IST)
తన సొంత నియోజకవర్గ అభివృద్థి కోసమే వైఎస్ఆర్ సీపీ నుంచి తెదేపాలోకి చేరుతున్నట్లు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి తెలిపారు. పార్టీలో కొంతమంది నాయకుల వ్యవహారశైలి నచ్చకపోవడం కూడా ఒక కారణమన్నారు. 
 
ఆయన బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడకు వెళ్ళి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నట్టు చెప్పారు. వైసిపిలో కొంతమంది నాయకులు తనను హీనంగా చూశారని, అధినేతను కలవాలన్నా కలవనివ్వకుండా చేశారని వాపోయారు.
 
పలమనేరులో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, అభివృద్థి కోసమే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తనతో పాటు చిత్తూరుజిల్లాకు చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరేందుకు సిద్థంగా ఉన్నారని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments