జగన్‌ ఒక కొలంబియా మాఫియా కింగ్ పాబ్లో ఎస్కొబార్‌ : సీఎం చంద్రబాబు

వరుణ్
శుక్రవారం, 26 జులై 2024 (11:31 IST)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కొలంబియాకు చెందిన మాఫియా కింగ్ మాబ్లొ ఎస్కొబార్‌ గవేరియాతో ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పోల్చారు. ఏపీలో అసెంబ్లీలో శాంతిభద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన 40 యేళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదన్నారు. అందుకే ఆయన్ను ఎస్కొబార్‍‌తో పోల్చుతున్నట్టు చెప్పారు. 
 
పాబ్లొ ఎస్కొబార్ గవేరియా కొలంబియా దేశానికి చెందిన డ్రగ్ లార్డ్. అతడొక నార్కో టెర్రరిస్ట్. ఘోరమైన విషయం ఏమిటంటే... అలాంటి వ్యక్తి రాజకీయ నేతగా మారాడు. 
 
మాదక ద్రవ్యాల అమ్మకాన్ని మరింత విస్తరించాడు. ఆ సమయంలో అతడు సంపాదించిన సొమ్ము అక్షరాలా రూ.2.51 లక్షల కోట్లు. ఇపుడా సొమ్ము విలువ రూ.7.54 లక్షల కోట్లు. కేవలం డ్రగ్స్ విక్రయించి అంత సొమ్మును సంపాదించాడు. 
 
జగన్ కూడా టాటా, అంబానీలను మించి ధనవంతుడు కావాలనుకుంటున్నాడు. కొందరికి అవసరాలు ఉంటాయి. కొందరికి దురాశ ఉంటుంది. ఇంకొందరికి వెర్రి వ్యామోహం ఉంటుంది. ఆ వెర్రి వ్యామోహం ఉన్నవాళ్లు ఏమైనా చేస్తారు. అంలాటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments