మా బాపట్ల ఎమ్మెల్యే వర్మ చేతకానివారు: దివ్యాంగుల జనసైనికుడు ఆదిశేషు

ఐవీఆర్
సోమవారం, 15 సెప్టెంబరు 2025 (15:50 IST)
బాపట్ల తెదేపా ఎమ్మెల్యే వర్మపై విమర్శనాస్త్రాలు సంధించారు బాపట్ల దివ్యాంగుల జనసైనికుడు ఆదిశేషు. ఆయన మాట్లాడుతూ... కలెక్టర్ గారి కార్యాలయానికి సమీపంలో వుండే బాపట్ల ఓవర్ బ్రిడ్జిపైన గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ప్రజలకు మేలు చేస్తారని వర్మను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన చేతకానివారిలా వున్నారని విమర్శించారు.
 
ప్రజల బాగోగులు ఆయనకు పట్టడంలేదని మండిపడ్డారు. అందుకే కనీసం జిల్లా కలెక్టర్ గారైనా ఓవర్ బ్రిడ్జి దుస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలని చేతులు ఎత్తి దణ్ణం పెడుతున్నానంటూ ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు... జనసేన కార్యకర్తలకు ఇప్పుడే పిక్చర్ అర్థమవుతుందని పకపకా నవ్వుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments