Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో చిక్కుకుని మరణంచేవరకు నరకయాతన పడ్డ నిర్భాగ్యుడు

మంచి జీవితంకోసం విదేశానికి వెళ్లి ఈ మధ్యే తిరిగొచ్చిన ఒక యువకుడు బైక్ ప్రమాదానికి గురై సహయం చేసే దిక్కులేక రాత్రంతా నరకయాతన పడి దయనీయంగా మరణించిన ఘటన అతడి బంధువులను, గ్రామస్థులను కదిలించివేస్తోంది.

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (04:17 IST)
మంచి జీవితంకోసం విదేశానికి వెళ్లి ఈ మధ్యే తిరిగొచ్చిన ఒక యువకుడు బైక్ ప్రమాదానికి గురై సహయం చేసే దిక్కులేక రాత్రంతా నరకయాతన పడి దయనీయంగా మరణించిన ఘటన అతడి బంధువులను, గ్రామస్థులను కదిలించివేస్తోంది. పోలీసుల కథనం మేరకు నవుడూరు గ్రామానికి చెందిన తమ్మినీడి గణేష్  అనే యువకుడు గురువారం రాత్రి బ్రాహ్మణ చెర్వు నుంచి నవుడూరు వెళుతుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కనున్న చెట్టును  మోటారా సైకిలుతో ఢీకొట్టాడు.
 
ఆ యువకుడికి ఇంకా పెళ్లికాలేదు. 30 ఏళ్ల వయస్సు. కొద్ది రోజుల క్రితమే  విదేశాలనుంచి దేశానికి తిరిగి వచ్చాడు. దురదృష్టం ఏమిటంటే రాత్రి పూట ప్రమాదం జరగడంతో తీవ్ర గాయాల పాలై స్పృహ తప్బిన గణేష్‌ను ఎవరూ గమనించలేక పోయారు. దీంతో గాయాలతో బాధపడి బాధపడి తెల్లారేసరికి ఘటనా స్థలంలో మృతి చెందాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చి అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో దిక్కులేని చావు పొందిన గణేష్‌ను చూసి ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments