Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో వ్యతిరేకత తప్పదు: రఘురామకృష్ణరాజు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (17:40 IST)
వైసీపీ ప్రభుత్వం ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని పలు సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అనేకమంది తెలుగు భాషాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు రాత పూర్వక వ్యతిరేకతను తెలిపారు. కొందరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు.
 
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని కోరారు. కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలను ప్రారంభించాలని తెలిపారు. ఈ విషయంలో జగన్ తన ఆవేశాన్ని తగ్గించి ఆలోచన చేయాలని తెలిపారు.
 
మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రికి రఘురామ లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేకత వస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని తెలిపారు. ఏ మీడియంలో విద్యాబోధన ప్రారంభించబోతారో ముందుగా చెప్పాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments