Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే: మంత్రి పిల్లి సుభాష్‌

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:47 IST)
మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. బిల్లు పాస్‌ చేయాలని, లేదంటే బిల్లు తిరస్కరించాలని, లేదంటే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని చెప్పారు.

రెండు, మూడు ఆప్షన్లు లేవు కాబట్టి బిల్లు పాస్‌ అయినట్టేనని పేర్కొన్నారు. బిల్లులను గవర్నర్‌కు పంపిస్తామని తెలిపారు. మండలి ఛైర్మన్‌, అధికారాలను దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదన్నారు.

సందిగ్ధంలో ఉన్నప్పుడు మాత్రమే విచక్షణాధికారాలు వర్తిస్తాయని విమర్శించారు. ఓటింగ్‌ జరగకుండా సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.

సెలెక్ట్‌ కమిటీని చూసి భయపడాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని, 14 రోజులు ముగిశాయి కాబట్టి బిల్లులు ఆమోదం పొందినట్టేనని సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments