Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే: మంత్రి పిల్లి సుభాష్‌

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:47 IST)
మండలి ఛైర్మన్‌కు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. బిల్లు పాస్‌ చేయాలని, లేదంటే బిల్లు తిరస్కరించాలని, లేదంటే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని చెప్పారు.

రెండు, మూడు ఆప్షన్లు లేవు కాబట్టి బిల్లు పాస్‌ అయినట్టేనని పేర్కొన్నారు. బిల్లులను గవర్నర్‌కు పంపిస్తామని తెలిపారు. మండలి ఛైర్మన్‌, అధికారాలను దుర్వినియోగం చేశారని, విచక్షణాధికారాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదన్నారు.

సందిగ్ధంలో ఉన్నప్పుడు మాత్రమే విచక్షణాధికారాలు వర్తిస్తాయని విమర్శించారు. ఓటింగ్‌ జరగకుండా సెలెక్ట్‌ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.

సెలెక్ట్‌ కమిటీని చూసి భయపడాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని, 14 రోజులు ముగిశాయి కాబట్టి బిల్లులు ఆమోదం పొందినట్టేనని సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments