Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిగిలేది జగన్ ఒక్కరే, సజ్జల-సాయిరెడ్డి కూడా వుండరు: షర్మిల జోస్యం

ఐవీఆర్
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (14:42 IST)
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిపి తయారుచేసారన్న ఆరోపణలు రావడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందులో వాస్తవాలను వెలికి తీయాలనీ, తాము హోంశాఖకు లేఖ రాస్తామని తెలిపారు. భక్తులు ఎంతో పవిత్రంగా తిరుమల లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తారని, అలాంటి లడ్డూలను కల్తీ నెయ్యితో తయారుచేయడం ఏంటనీ, ఈ విషయాన్ని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసారు.
 
తన తండ్రి వైఎస్సార్ అన్నీ మంచిపనులు చేసి మహనీయుడు అనిపించుకుంటే.. ఆయన కడుపున పుట్టిన జగన్ అన్నీ చెడ్డ పనులు చేసి వార్తల్లో నిలుస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా... తిరుమల పవిత్రతను పాడుచేసే పనులు జరుగుతున్నా ఏమీ తెలియనట్లు వ్యవహరించడం దారుణమన్నారు.
 
వైసిపి పని అయిపోయిందనీ, ఆ పార్టీ అధ్యక్షుడికి ప్రజల మనోభావాలతో సంబంధం లేదని అన్నారు. అందువల్లనే ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారనీ, త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిలు కూడా వెళ్లిపోతారని జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments