Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులను నడిపే వ్యక్తి ఏకైక వ్యక్తి చంద్రబాబే : హోం మంత్రి చిన‌రాజ‌ప్ప‌

విజ‌య‌వాడ‌: కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళా

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (12:28 IST)
విజ‌య‌వాడ‌:  కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళాను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాపు నాయ‌కులతోపాటు బీసీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
 
కాపుల అభ్యున్నతే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమ‌ని ఈ సంద‌ర్భంగా చినరాజప్ప చెప్పారు. కాపులకు మేలు చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని, కాపు జాతిని మాయ మాటలతో తప్పుదారి పట్టించేవారి ముద్ర‌గ‌డ వంటి వారి మాటలను నమ్మకండి చిన రాజప్ప హిత‌వు చెప్పారు. కాపులను బిసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంకితభావంతో కృషి చేస్తున్నార‌ని సెల‌విచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments