Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపులను నడిపే వ్యక్తి ఏకైక వ్యక్తి చంద్రబాబే : హోం మంత్రి చిన‌రాజ‌ప్ప‌

విజ‌య‌వాడ‌: కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళా

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (12:28 IST)
విజ‌య‌వాడ‌:  కాపుల‌ను న‌డిపే ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు ఒక్క‌రే అని హోం మంత్రి చిన‌రాజ‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాపుల‌ను అభివృద్ధి వైపు చంద్ర‌బాబు ఒక్క‌రే న‌డ‌ప‌గ‌ల‌ర‌ని, మ‌రెవ‌రి వ‌ల్లా సాధ్యం కాద‌న్నారు. విజయవాడలో మూడు రోజులుపాటు కాపు జాబ్ మేళాను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాపు నాయ‌కులతోపాటు బీసీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
 
కాపుల అభ్యున్నతే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయమ‌ని ఈ సంద‌ర్భంగా చినరాజప్ప చెప్పారు. కాపులకు మేలు చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే అని, కాపు జాతిని మాయ మాటలతో తప్పుదారి పట్టించేవారి ముద్ర‌గ‌డ వంటి వారి మాటలను నమ్మకండి చిన రాజప్ప హిత‌వు చెప్పారు. కాపులను బిసీల్లో చేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంకితభావంతో కృషి చేస్తున్నార‌ని సెల‌విచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments