Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:42 IST)
ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటిప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 12,829 క్యూసెక్కుల నీరు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 33,130, సుంకేసుల నుంచి 2,215 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తం 48,174 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది.

శ్రీశైలం జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు కాగా బుధవారం సాయంత్రం నాటికి నీటి నిల్వ 67.8401 టిఎంసిలుగా ఉంది.

జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 843.70 అడుగులుగా ఉంది. ఎపి జల విద్యుతుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించలేదు. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 28,252 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments