Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమగోదావరిలో యువతి దారుణహత్య... పురుగుల మందు తాగిన ప్రియుడు...

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో జంగారెడ్డిగూడెంకు చెందిన దొండపూడి లహరిని అర్ధరాత్రి 1.30 సమయంలో కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. నరసాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంకు చెందిన ఆళ్ల కిరణ్ (24) అనే యువకుడు, అనంతరం పురుగులమందు త

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (09:41 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో జంగారెడ్డిగూడెంకు చెందిన దొండపూడి లహరిని అర్ధరాత్రి 1.30 సమయంలో కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. నరసాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంకు చెందిన ఆళ్ల కిరణ్ (24) అనే యువకుడు, అనంతరం పురుగులమందు తాగి తాను కూడా ఆత్మ హత్య చేసుకున్నాడు. 
 
ప్రేమ వ్యహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మృతురాలు లహరి పోలవరానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడడంతో ప్రియుడు కిరణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments