Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమగోదావరిలో యువతి దారుణహత్య... పురుగుల మందు తాగిన ప్రియుడు...

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో జంగారెడ్డిగూడెంకు చెందిన దొండపూడి లహరిని అర్ధరాత్రి 1.30 సమయంలో కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. నరసాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంకు చెందిన ఆళ్ల కిరణ్ (24) అనే యువకుడు, అనంతరం పురుగులమందు త

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (09:41 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పోలవరం బాపూజీ కాలనీలో జంగారెడ్డిగూడెంకు చెందిన దొండపూడి లహరిని అర్ధరాత్రి 1.30 సమయంలో కత్తితో గొంతుకోసి హత్యచేశాడు. నరసాపురం మండలం మధ్యాహ్నపువారి గూడెంకు చెందిన ఆళ్ల కిరణ్ (24) అనే యువకుడు, అనంతరం పురుగులమందు తాగి తాను కూడా ఆత్మ హత్య చేసుకున్నాడు. 
 
ప్రేమ వ్యహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మృతురాలు లహరి పోలవరానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడడంతో ప్రియుడు కిరణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments