టిక్ టాక్ చేస్తూ వాగులో దిగారు.. ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు..

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:00 IST)
టిక్ టాక్ మోజు ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. టిక్ టాక్‌లో వీడియో చేద్దామని చెరువులో దిగి ముగ్గురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పవాగులో సంఘటన జరిగింది.
 
గోనుగొప్పుల గ్రామానికి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు కప్పవాగులోకి  వచ్చారు. వర్షం ఎక్కువగా పడడంతో ఈ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో యువకులు ఉత్సాహంగా వాగులో దిగి టిక్ టిక్ వీడియో చేసేందుకు ప్రయత్నించారు.
 
అయితే ఒక్కసారిగా వరదనీరు ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఇద్దరు విద్యార్థులకు ఈత తెలియడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దినేష్ అనే యువకుడు మాత్రం ఈత రాకపోవడంతో చనిపోయాడు. దినేష్ మ్రుతదేహాన్ని  స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments