Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ చేస్తూ వాగులో దిగారు.. ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు..

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:00 IST)
టిక్ టాక్ మోజు ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. టిక్ టాక్‌లో వీడియో చేద్దామని చెరువులో దిగి ముగ్గురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పవాగులో సంఘటన జరిగింది.
 
గోనుగొప్పుల గ్రామానికి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు కప్పవాగులోకి  వచ్చారు. వర్షం ఎక్కువగా పడడంతో ఈ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో యువకులు ఉత్సాహంగా వాగులో దిగి టిక్ టిక్ వీడియో చేసేందుకు ప్రయత్నించారు.
 
అయితే ఒక్కసారిగా వరదనీరు ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఇద్దరు విద్యార్థులకు ఈత తెలియడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దినేష్ అనే యువకుడు మాత్రం ఈత రాకపోవడంతో చనిపోయాడు. దినేష్ మ్రుతదేహాన్ని  స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments