Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర రాజధానిపై మరో పిటిషన్ - 31న విచారణ?

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (17:15 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిజానికి నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైవున్నాయి. తాజాగా మరో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. 
 
రాజధాని అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. రాజధానిపై అంశఁపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇపుడు ఈ పిటీషన్లన్నింటిపై ఈ నెల 31వ తేదీన అపెక్స్ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments