Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర రాజధానిపై మరో పిటిషన్ - 31న విచారణ?

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (17:15 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర విభజన సమయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిజానికి నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైవున్నాయి. తాజాగా మరో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. 
 
రాజధాని అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. రాజధానిపై అంశఁపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇపుడు ఈ పిటీషన్లన్నింటిపై ఈ నెల 31వ తేదీన అపెక్స్ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments