Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో జాతీయ రహదారి.. కేంద్రం ఓకే..

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (12:13 IST)
దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. తెలంగాణాలోని కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలమడుగు వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.4,706 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో టెండర్లను ఆహ్వానించనున్నారు. మొత్తం 255 కిలోమీట్ల మేరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. 
 
ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా, ఇప్పటికే పెన్నానదిపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఇపుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ జాతీయ రహదారిని తెలంగాణాలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు. మొత్తం ప్యాకేజీల కింద ఈ రోడ్డు నిర్మాణం చేపడుతారు. 2023 ఫిబ్రవరి తొలి వారంలో టెండర్ల ప్రక్రియను చేపట్టి యేడాదిన్నర కాలంలోనే పూర్తి చేయాలని కేంద్ర భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం