Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

Webdunia
మంగళవారం, 10 మే 2022 (09:59 IST)
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలైనాయి. 
 
మంగళవారం ఉదయం మండలంలోని బద్దెవోలులో ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments